చెరువు, నాలాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రజావాణి లో ఇచ్చిన ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో పర్యటించిన ఆయన చెరువు చుట్టూ ఆక్రమణలను పరిశీలించారు.. చెరువు లోకి నీటిని రానివ్వకుండా నాలాలను పూడ్చి వేశారంటూ కూడా ఫిర్యాదులు రావడం తో ఆ ప్రాంతంలను పరిశీలించారు రంగనాథ్