Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.

Kothagudem, Bhadrari Kothagudem | Sep 6, 2025
గణేశ్ నవరాత్రులు ముగించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలియజేసారు.ఈ రోజు నిమజ్జనం జరిగే ప్రదేశాలను జిల్లా ఎస్పీ సందర్శించారు.అక్కడ ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us