Download Now Banner

This browser does not support the video element.

బోథ్: ఈనెల 14న మండలంలో మంత్రి సీతక్క పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

Boath, Adilabad | Dec 13, 2024
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క శనివారం ఈనెల 14న బోథ్ మండలంలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బోథ్ మండల కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఆర్డీవో వినోద్ కుమార్, మండల ప్రత్యేక అధికారి వాజిద్ అలీ, తహశీల్దార్ సుభాష్ ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us