Download Now Banner

This browser does not support the video element.

రేషన్ పంపిణీ వాహనాలను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎండీయు ఆపరేటర్లు కోటఉరట్లలో ధర్నా

Kotauratla, Anakapalli | May 24, 2025
ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న వాహనాలను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎండియు ఆపరేటర్లు శనివారం కోటవురట్ల తాహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన జరిపారు. అనంతరం తాహసిల్దార్ తిరుమల బాబుకు వినతి పత్రం అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us