Download Now Banner

This browser does not support the video element.

డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువతను మోసం చేస్తుంది: టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెంచు రామయ్య

Venkatagiri, Tirupati | Feb 5, 2024
గంజాయితో ఆంధ్ర ప్రదేశ్ అడ్డాగా మారిందని డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువతను నట్టేట మోసం చేస్తుందని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి చెంచు రామయ్య గూడూరులో తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు ఇస్తారంటూ హామీ ఇచ్చి ప్రజల్ని యువతను మోసం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us