Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో రూ.60 లక్షల విలువైన వెండి బిస్కెట్లతో వినాయకుడి ప్రతిష్టాపన, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గణపతి

Yemmiganur, Kurnool | Aug 27, 2025
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 60 లక్షల రూపాయల విలువచేసే54 కేజీల వెండి బిస్కెట్లతో గణపతుని ప్రతిష్టించారు. ఈ గణపతి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గత 20 సంవత్సరాలు నుంచి ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో గణపతిని ప్రతిష్టిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అదేవిధంగా మూడవరోజు నిమజ్జనం రోజు 14 రకాలతో భోజనాలు వంటకాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us