Download Now Banner

This browser does not support the video element.

శేర్లింగంపల్లి: కొండాపూర్ లో ఇందిరాపార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరసనకార్యక్రమంపై ఆగ్రహంవ్యక్తంచేసిన మహిళాఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభ

Serilingampally, Rangareddy | Jan 3, 2025
బీసీల గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది 10 సంవత్సరాల పాలనలో ఏం చేశారన్నారు మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభా రాణి.. బీసీ నిముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ధర్నా చేయండి అని డిమాండ్ చేశారు.దళిత ముఖ్యమంత్రి అని చెప్పి గతంలో మోసం చేశారని.. లిక్కర్ స్కాంలో దొరికిపోయి తెలంగాణ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా బీసీల గురించి మాట్లాడడానికి మీ పార్టీలో బీసీనేత లేరా అని ప్రశ్నించారు
Read More News
T & CPrivacy PolicyContact Us