Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: దీపిక హాస్పటల్ లో పేషంట్ పై అత్యాచారం చేసిన ఆస్పత్రి ఉద్యోగి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం: సిపి గౌష్ ఆలం

Karimnagar, Karimnagar | Sep 8, 2025
కరీంనగర్ లోని దీపిక హాస్పిటల్ లో అత్యాచారం జరిగిందని ఫిర్యాదు వచ్చిందని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో సోమవారం సిపి గౌష్ ఆలం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న దక్షిణామూర్తి అనే వ్యక్తి పేషెంట్ కు మత్తుమందు ఇచ్చి అగత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారని తెలిపారు. హాస్పటల్ లోని గదిని పరిశీలించి ఆధారాలు స్వీకరించామన్నారు. సి సి ఫుటేజ్ ని కూడా పరిశీలించామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us