Download Now Banner

This browser does not support the video element.

దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్ గ్రామ విపిఓ తో కలిసి నర్సంపల్లి గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు, సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు, గంజాయి డ్రగ్స్, సామాజిక రుక్మతల గురించి అవగాహన కల్పించారు.

55 views | Siddipet, Telangana | Sep 6, 2025
Read More News
T & CPrivacy PolicyContact Us