Download Now Banner

This browser does not support the video element.

కనిగిరి: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ 12 మందికి ఒక్కొక్కరికి రూ. 10వేలు ఫైన్ విధించిన కోర్ట్: హనుమంతునిపాడు ఎస్ఐ మాధవరావు

Kanigiri, Prakasam | Aug 25, 2025
హనుమంతునిపాడు: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 12 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున గిద్దలూరు కోర్టు జరిమానా విధించినట్లు హనుమంతునిపాడు ఎస్సై కే మాధవరావు సోమవారం తెలిపారు. హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 12 మందిపై కేసులు నమోదు చేసి గిద్దలూరు కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ. 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ఎస్సై వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us