ఫుట్ పాత్ ఆక్రమణల పై కొరడా ఝులిపించారు జీహెచ్ఎంసీ అధికారులు. గతంలో అనేక సార్లు చెప్పినా వ్యాపారస్తులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్ పాత్ ల ఆక్రమణ లతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నాన్న ఫిర్యాదు లతో ఆక్రమణ తొలగింపు ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు