Download Now Banner

This browser does not support the video element.

ఫరూక్ నగర్: షాద్ నగర్ పరిధిలో ఆలయం పై దాడి ఘటన తీవ్రమైన అంశం.. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి డీకే అరుణ ఎంపీ

Farooqnagar, Rangareddy | Nov 23, 2024
రాష్ట్రంలో మతకలహాలు సృష్టించడం లో భాగంగానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు ఎంపీ డీకే అరుణ. నిన్న షాద్ నగర్ పరిధిలో ఓ పురాతన శివాలయం పై దాడి చే‌సి శివలింగం ను ఎత్తుకెళ్లారని అది ఇప్పటి వరకు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు డీకే అరుణ
Read More News
T & CPrivacy PolicyContact Us