Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి,చుంచుపల్లి మండలాల్లో ఇళ్లల్లో చేరిన రెండు తాచుపాములను బంధించి అడవిలో వదిలేసిన ప్రాణదార ట్రస్ట్ సభ్యుడు

Kothagudem, Bhadrari Kothagudem | Sep 8, 2025
లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు గ్రామపంచాయతీలో సోమవారం తెల్లవారగానే రజాక్ ఇంట్లోకి పాము చేరి కలకలం సృష్టించింది గత కొన్ని రోజులుగా పెంచు కుంటున్న కోళ్లను కాటు వేస్తూ చంపేస్తుంది.కోళ్ల శబ్దం విన్న యజమాని గమనించడంతో తాచుపాము బుసలు కొడుతూ పైకి లేచింది.వెంటనే ప్రాణధార ట్రస్ట్ సభ్యుడు సంతోష్ కు సమాచారం ఇవ్వగా వెంటనే వెళ్లి కోళ్ల గూడు మాటన నక్కి ఉన్న తాచుపామును చాకచక్యంగా పట్టుకుని బంధించి స్థానికులకు సర్పాలభద్రతపై అవగాహన కల్పించాడు. శ్రీనగర్ కాలనీ నాలుగవ లైన్ లో ఓఇంట్లో బాత్రూంలో తాచుపాము వచ్చిందని సమాచారంతో సంతోష్ వెళ్లి దానిని సైతం బంధించి వాటిని రిజర్వ్ ఫారెస్ట్ కు తరలించారు
Read More News
T & CPrivacy PolicyContact Us