Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: గ్రామాలకు త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చేందుకు అటవీ, విద్యుత్ అధికారులతో కలెక్టర్ సమావేశం

Adilabad Urban, Adilabad | Dec 23, 2024
ఆదిలాబాద్ జిల్లా అటవీశాఖ, విద్యుత్ అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చేందుకు అటవీ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు ఆయా గ్రామాలలో సర్వే నిర్వహించాలన్నారు. గ్రామాల్లో త్వరితగతిన జాయింట్ సర్వే నిర్వహించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us