Download Now Banner

This browser does not support the video element.

యాచారం: యాచారంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశాం: డీసీపీ సుమతి

Yacharam, Rangareddy | Sep 30, 2024
యాచారం పరిధిలో బైక్ చోరీ లకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి 9 లక్షల రూపాయలు విలువ చేసే 23బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు డీసీపీ సుమతి
Read More News
T & CPrivacy PolicyContact Us