Download Now Banner

This browser does not support the video element.

ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ఆదాయం రూ.33,11,228 ఆదాయం

Kothapeta, Konaseema | Apr 21, 2024
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ.33,11,228 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషోర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటలు స్వామివారి ఆలయం మూసివేత వరకు ఈ ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us