Download Now Banner

This browser does not support the video element.

విదేశాల్లో ఉద్యోలు ఎరగా చూపి మహిళలను విక్రయిస్తున్న ముఠాపై చర్యలు చేపట్టాలని నూజివీడులో మంత్రి సారధికి ఫిర్యాదు

Nuzvid, Eluru | Sep 3, 2025
విదేశాలలో ఉద్యోగాలు ఎరగా చూపి మహిళలను విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠా ఆగడాలపై సాక్షాత్తు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధికి బాధిత మహిళ ఫిర్యాదు . నూజివీడు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బాధిత మహిళ అరిగెల అమృతవల్లి బుధవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల సమయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అరిగల అమృతవల్లి స్థానిక విలేకరులతో మాట్లాడారు. నూజివీడు పట్టడానికి చెందిన అమృతవల్లి తాము నివసించే సమీపంలో ఉంటున్న కాటుమాల శ్రీకాంత్ నూజివీడు ట్రిపుల్ ఐటీ లో విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. సంధ్య ఆమె భర్త మేడికొండ సాంబయ్య అనేవారు జేఎన్టీయ
Read More News
T & CPrivacy PolicyContact Us