Public App Logo
Profile Picture

Prasad Rudrapati

@prasad0028
12044Followers
13Following
కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ముందుకు దూసుకుపోతున్న  మంత్రి పార్థసారథి
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ నిర్వహించి శాంతి భద్రతలపై సిబ్బందికి దిశా నిర్దేశించిన ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్
రావిచర్ల వడ్లమాను మార్గమధ్యలో సెల్ ఫోన్ మాట్లాడుతూ అతివేగంగా నడపడంతో కారు అదుపుతప్పి బోల్తా
ఏలూరు వంకాయ గూడెం వద్ద సబ్ స్టేషన్ లో  అగ్ని ప్రమాదం  మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదీ శిక్ష 50,000 జరిమానా
ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 373.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అత్యధికంగా కొయ్యలగూడెంలో 62.4 MM వర్షపాతం నమోదు
ఏలూరులో 4272  టిడ్కో గృహాల లబ్ధిదారులకు నగదు వాపస్ ప్రక్రియలో చెక్కులు పంపిణీ చేసిన  MLA బడేటి చంటి
నూజివీడులో 101 మంది లబ్ధిదారులకు 61.72 లక్షల ముఖ్యమంత్రి సహాయ చెక్కులు అందించిన మంత్రి పార్థసారథి
తన సోదరుని చూసేందుకు వచ్చి  వేలేరుపాడు లో జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనం
పూణే ఖండాల ఘాట్ రోడ్ లో లారీ ప్రమాదంలో  నూజివీడు కి చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు మృతి
కోడూరుపాడు గ్రామంలో రైలు ఢీకొని శిరీష అనే మహిళ మృతి  దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి కైకలూరు కు చెందిన శ్రీదేవి(50) అపస్మారక స్థితిలో మృతి
మలేరియా జ్వరాలు పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి
ముసునూరు మండలం చింతలపల్లి శివారులో గొర్రెల కాపరి పై పిడుగు పడి గంగుల ఎలీషా అక్కడికక్కడే మృతి
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ట్రాన్స్ జెండర్స్ తో సమావేశం నిర్వహించి హెచ్చరించిన SI వెంకటకుమార్
మాతా శిశు మరణాలపై జిల్లా వైద్యాధికారులతో కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్ష సమావేశం
ముసునూరులో మహిళా సాధికారిక చట్టాలపై అవగాహన కల్పించిన ఎస్సై చిరంజీవి
తుమ్మ గూడెంలో మహిళల రక్షణ మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ రామకృష్ణ
ఏలూరు పట్టణంలో బ్రిడ్జిపై వ్యాపారాలతో  ట్రాఫిక్ జామ్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు
దెందులూరు లో తన కుమార్తె కనిపించడం లేదని తల్లి ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన ఎస్ఐ వెంకట కుమార్
తల్లిదండ్రులు మందలించారని మనస్థాపానికి గురై ఎలుకల మందు పేస్టు తిని చికిత్స పొందుతూ అలేఖ్య(19) మృతి
వేలేరుపాడులో  అగ్ని ప్రమాదం రెండు పూరిల్లు దగ్ధం  ఇద్దరు మహిళలు సజీవ దహనం దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మర్రిబంధం గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి
ఆర్థిక ఇబ్బందికారణంతో టెక్ని వారిగూడెం  కు చెందిన దుర్గా ప్రసాద్ (23)ఆత్మ హత్యా యత్నం చికిత్స పొందుతూ మృతి
ధర్మాజీగూడెం స్టేషన్ పరిధిలో బోగోలు శివారులో పేకాట శిబిరం పై దాడి నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసిన SI వెంకన్న
Prasad Rudrapati (@prasad0028) | Public App