Download Now Banner

This browser does not support the video element.

మచిలీపట్నం: పట్టిసీమతో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నాం - కృష్ణాజిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర

Machilipatnam, Krishna | Jul 30, 2024
పట్టిసీమ వల్లే ప్రజల తాగునీటి అవసరాలు తీర్చగలుగుతున్నామని రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్ లో మంగళవారం 41వ నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని అధికారులతో సమీక్షించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us