Download Now Banner

This browser does not support the video element.

వరంగల్ తూర్పు నియోజకవర్గం లో రెండు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండ సురేఖ

Warangal, Warangal Rural | Sep 13, 2025
శనివారం సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 21 డివిజన్ ఎల్బీనగర్లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు ట్రైన్స్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కొండా సురేఖ. అంతేకాకుండా నగరంలోని కాశిబుగ్గలో ఒక కోటి 50 లక్షల రూపాయలతో నిర్మించే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆమె.
Read More News
T & CPrivacy PolicyContact Us