Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: పాల్వంచ మండల పరిధిలోని గుడిపాడు ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొన్న డి.ఎస్.పి సతీష్ కుమార్

Kothagudem, Bhadrari Kothagudem | Aug 30, 2025
నేడు మన ఆరోగ్యంగా జీవిస్తున్నామంటే అది మన పూర్వీకులు నాటిన వృక్షాల వల్లే అని పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ తెలిపారు శనివారం పాల్వంచ మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో డిఎస్పీ పాల్గొన్నారు...
Read More News
T & CPrivacy PolicyContact Us