Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: లింగీ తండాకు చెందిన మహిళ వితంతువులకు పింఛన్ అందించాలి: ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్

Nizamabad South, Nizamabad | Aug 26, 2025
నిజామాబాద్‌ జిల్లా రూరల్ మండలంలోని లింగి తండాలో వితంతువులకు పింఛన్ అందించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. లింగితండాలో సుమారు 40 మంది వితంతువులకు నాలుగేళ్లుగా పింఛన్ రావడం లేదన్నారు. అధికారులు స్పందించి బాధితులకు పింఛన్ ఇప్పించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us