Download Now Banner

This browser does not support the video element.

ఒంగోలు రైల్వే స్టేషన్ లో ఈగల్ టీం ముమ్మర తనిఖీలు, పూరి ఎక్స్ప్రెస్ లో నాలుగు కిలోల గంజాయి పట్టివేత, ముగ్గురు అరెస్ట్

Ongole Urban, Prakasam | Aug 23, 2025
గంజాయి అక్రమ రవాణా నిరోధక చర్యల్లో భాగంగా ఈగల్ టీం శనివారం ఒంగోలు రైల్వే స్టేషన్ లోనూ,వివిధ రైళ్లలోనూ సోదాలు జరిపాయి.ఇందుకోసం పోలీసు శునకాలను కూడా ఉపయోగించారు.ఈ క్రమంలో తిరుపతి నుండి పూరి వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలులో నాలుగు కిలోల గంజాయి దొరికిందని సీ.ఐ సుధాకర్ చెప్పారు.ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఇకపై నిరంతరం ఈ సోదాలు జరుగుతాయని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us