Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: వెంకన్నపాలెం గ్రామ సమీపంలో బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Kothagudem, Bhadrari Kothagudem | Aug 24, 2025
జూలూరుపాడు మండల పరిధిలోని వెంకన్నపాలెం గ్రామ సమీపంలో ఆదివారం బోలోరా వాహనం ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో రాంబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
Read More News
T & CPrivacy PolicyContact Us