Download Now Banner

This browser does not support the video element.

జిల్లాలో ఎరువుల కొరత లేదు,రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయి: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

Anakapalle, Anakapalli | Sep 7, 2025
జిల్లాలో ఎరువులు కొరత ఉందంటూ వైసీపీ నాయకులు రైతులను ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు, ఆదివారం నియోజకవర్గం లోని అచ్యుతాపురం మునగపాక మండలాలలోని రైతు సేవ కేంద్రాలను సందర్శించి యూరియా నిల్వలపై ఆరా తీశారు, ఈ సందర్భంగా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us