Download Now Banner

This browser does not support the video element.

కట్ర్యాల జాతీయ రహదారిపై అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

Warangal, Warangal Rural | Sep 11, 2025
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో తార్ కారు నడుపుతున్న వ్యక్తి కి గాయాలు కావడంతో అతని ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు వర్ధన్నపేట పోలీసులు. కారుకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు గ్రామస్తులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us