Download Now Banner

This browser does not support the video element.

నాంపల్లి: 30 ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలి: కాంట్రాక్టు అధ్యాపకులు

Nampally, Hyderabad | Apr 8, 2025
30 ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలని కోరుతూ కాంట్రాక్టు అధ్యాపకులు మంగళవారం మధ్యాహ్నం కోఠిలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ నేతలు తమ క్రమబద్ధీకరణకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉన్నత విద్యార్హతలు, అనుభవంతో ఉన్న తమను కొత్త నియామకాలమందు క్రమబద్ధీకరించాలని కోరారు. లేనియెడల తరగతులను బహిష్కరించి ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us