Download Now Banner

This browser does not support the video element.

నాంపల్లి: నాంపల్లి లో నిదుల మళ్లింపు లో ప్రమేయం పై ఈడీ విచారణ కు హాజరైన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్

Nampally, Hyderabad | Jan 9, 2025
ఫార్ములా ఈ రేసింగ్ కేసు లో ఈడీ విచారణ కు హాజరయ్యారు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. హెచ్ఎండీఏ నుంచి 54కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు ఎందుకు మళ్ళించారు... ఎవరి ఆదేశాలు జారీచేశారు అన్ని దానిపై వివరాలు సేకరించనుంది ఈడీ
Read More News
T & CPrivacy PolicyContact Us