Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పీటీఎలూ ఆధ్వర్యంలో ధర్నా.. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్..

Yemmiganur, Kurnool | Sep 24, 2025
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్ విరమించాలని డిమాండ్..ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం పీటీఎలూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నేతలు బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రైవేట్ అధ్యాపకుల సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కళాశాలల బంద్ కారణంగా అధ్యాపకులు రోడ్డున పడ్డారని జిల్లా నేత చాంద్ బాషా విమర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us