Download Now Banner

This browser does not support the video element.

నర్సీపట్నంలో వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాత పోరు ఆందోళన,అంబేద్కర్,గాంధీలకు నివాళి,నిరసన ర్యాలీ చేపట్టిన నేతలు

Narsipatnam, Anakapalli | Sep 9, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మంగళవారం వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు ఆందోళన విజయవంతమైంది పోలీస్ అడ్డంకులు ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ నేతృత్వంలో వైసిపి నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి మహాత్మా గాంధీకి అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం ఆర్డీవో కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us