Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: కాలేశ్వరం ప్రాజెక్టు ని గతంలోనే సిబిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం: కేంద్ర మంత్రి బండి సంజయ్

Karimnagar, Karimnagar | Sep 1, 2025
కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణ కోరడం స్పందిస్తున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్ సోమవారం కరీంనగర్ ఎంపీ ఆఫీస్ నుంచి విడుదల చేసిన పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. బిజెపి మొదటినుంచి సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశామని, కాలేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కర్త కర్మ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సత్యానికి తలవంచి ప్రాజెక్టు కేసును సిబిఐకి అప్పగించడం మంచిదైందని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక ఏటీఎం లాగా మారిందని బిజెపి ప్రధాని మోదీ తో పాటు, రాష్ట్రంలోని ప్రతి నాయకుడు ముందు నుంచే చెబుతున్నామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us