Download Now Banner

This browser does not support the video element.

చింతలపాలెం: చింతలపాలెంలో పులిచింతల ప్రాజెక్టులో ఈతకు వెళ్లి బాలుడు మృతి

Chinthalapalem, Suryapet | May 2, 2025
చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు వద్ద ఈతకు వెళ్లి లోకేశ్ (16) మృతిచెందాడు.వేసవి సెలవులు కావడంతో ఈత నేర్చుకునేందుకు వెళ్లి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. లోకేశ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి
Read More News
T & CPrivacy PolicyContact Us