విశాఖ నౌకాదళం ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతుండడం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు బుధవారం విశాఖలో రెండు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ థ్ సింగ్ తో కలిసి ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు.