Download Now Banner

This browser does not support the video element.

రమణక్కపేటలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోడను ఢీ కొట్టి తీవ్ర గాయాలైన మురళీకృష్ణ (34) చికిత్స పొందుతూ మృతి

Nuzvid, Eluru | Sep 8, 2025
ఏలూరు జిల్లా నూజివీడు మండలం రమణక్కపేట లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో మురళీకృష్ణ కు గోడకు ఉన్న రాళ్లు తగిలి తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కేసు నమోదు చేసిన ముసునూరు పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రమణక్కపేటకు చెందిన 34 సంవత్సరాల వయసుగల తోట మురళి కృష్ణ వ్యవసాయ పనులు చేసేందుకు ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్లే తొందరలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోడకు ఢీకొట
Read More News
T & CPrivacy PolicyContact Us