Download Now Banner

This browser does not support the video element.

తిమ్మరాజుపాలెంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు

Nidadavole, East Godavari | Mar 16, 2024
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామం S.K.S ఫంక్షన్ హాల్ నందు నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం,సూరపురం, అట్లపాడు,కలవచర్ల గ్రామాలలో అర్హులైన 153 మంది లబ్ధిదారులకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్ భూహక్కు పత్రాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ సర్పంచ్ లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ లు, మండలం సచివాలయ సిబ్బంది, వైకాపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us