Download Now Banner

This browser does not support the video element.

తిరుమలగిరి సాగర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ఉత్తమ ధాన్యాన్ని విక్రయించాలి: ఎమ్మెల్సీ కోటిరెడ్డి

Tirumalagiri Sagar, Nalgonda | Apr 11, 2025
నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండల పరిధిలోని బోయగూడెం, రాజవరం గ్రామాలలో కొత్తపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కోటిరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారుల బారినపడి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us