Download Now Banner

This browser does not support the video element.

సిద్దిపేట అర్బన్: నంగునూరు మండల కేంద్రంలో వినాయక చవితి రోజున సైతం యూరియా కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్ లో వేచి ఉన్న రైతులు

Siddipet Urban, Siddipet | Aug 27, 2025
నంగునూరు మండలంలో యూరియా కోసం రైతుల పడిగాపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వినాయక చవితి అయినప్పటికీ రైతులు యూరియా కోసం వేచి ఉన్నారు. నంగునూరు మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బుధవారం యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. క్యూ లైన్ చూస్తే చాలా మంది ఉన్నారని, కానీ బస్తాలు 400 మాత్రమే వచ్చాయని రైతులు వాపోయారు. యూరియా కొరత లేదని ఓ వైపు ప్రభుత్వం చెబుతుంది కానీ క్షేత్ర స్థాయిలో రైతులు మాత్రం యూరియా కోసం పడి కాపులు కాస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడటం లేదా.. కాంగ్రెస్ నాయకులు కనబడతలేవా? రైతు వేదిక వద్దకు వయయ
Read More News
T & CPrivacy PolicyContact Us