Install App
hyd
This browser does not support the video element.
షేక్ పేట్: మొహిదీపట్నం పరిధి లోని పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం.. విచారణ చేపట్టిన పోలీసులు
Shaikpet, Hyderabad | Dec 31, 2024
పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరం నుంచి విమానాశ్రయం కు వెళ్తున్న కారు బ్రిడ్జి రేయి లింగ్ కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!