Download Now Banner

This browser does not support the video element.

కందుకూర్: కందుకూర్ లోని ఫార్మా సిటీ పరిధిలో రైతులకు ప్రభుత్వం కేటాయించిన భూములు అమ్ముకోవద్దన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

Kandukur, Rangareddy | Dec 29, 2024
ఫార్మా సిటీ కోసం రైతులు ఇచ్చిన భూములకు బదులుగా ప్రభుత్వం కేటాయించిన భూములను కొందరు రియాల్టర్ లు నోటరీ ద్వారా తక్కువ ధరలకే రైతులనుంచి కొనుగోలు చేస్తున్నారు అని మండి పడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నేడు రైతులకు కేటాయించిన భూములను పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి రైతులు ఎవరూ భూములు అమ్ముకో వద్దని సూచించారు
Read More News
T & CPrivacy PolicyContact Us