Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: రజకులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలను నియంత్రించడానికి రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన

Guntur, Guntur | Aug 25, 2025
రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను నియంత్రించడానికి రజక సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తో సోమవారం రజకులు గుంటూరు కలెక్టరేట్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో తమకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయాలని, తమపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని రజక వృత్తిదారుల సంఘ నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us