Download Now Banner

This browser does not support the video element.

అప్రాచెరువు కు చెందిన వ్యక్తి ధర్మవరం చెరువులో గల్లంతు.ప్రత్యేక పరికరాలతో శవాన్ని బయటికి తీసిన పోలీసులు.

Dharmavaram, Sri Sathyasai | Sep 1, 2025
ధర్మవరం చెరువులో సోమవారం ఉదయం ఈత కోసం వెళ్లి బత్తల మహేష్ (35) అనే యువకుడు గల్లంతయ్యాడు.ధర్మవరం అగ్నిమాపక శాఖ అధికారి నర్సింహులు ఆధ్వర్యంలో సిబ్బంది గల్లంతైన చోట ప్రత్యేక పరికరాలతో గాలించి మృతదేహాన్ని చెరువులో నుండి బయటకు తీశారు. అనంతరం రెవిన్యూ అధికారులు పరిశీలించి ధర్మవరం మండలం అప్పరాచెరువు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us