Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: పామిడిలోని 4వ వార్డులో విషాదం, ఒకే రోజు వేర్వేరు కారణాలతో ఇద్దరు మృతి, నివాళులు అర్పించిన వైసీపీ నేతలు

Guntakal, Anantapur | Sep 3, 2025
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని 4వ వార్డులో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. పామిడి 4వ వార్డుకు చెందిన బందేల దావీదు, గుడిచి లక్ష్మీదేవిలు గత కొన్ని రోజులుగా అనారోగ్యసమస్యలతో బాధ పడుతూ గంటల వ్యవధిలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు చెన్నకేశవ రెడ్డి, ఈశ్వర రెడ్డిలు మృతదేహాలను సందర్శించి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us