Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ్రమ పాఠశాలలో విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె చేపట్టిన కాంటాక్ట్ ఉద్యోగులు..

Mahabubabad, Mahabubabad | Sep 12, 2025
మహబూబాబాద్ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఎదుట శుక్రవారం ఉదయం 10:00 లకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి తమని క్రమబద్ధీకరించాలంటూ విధులు బహిష్కరించి సమ్మెను చేపట్టారు.. ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి జీవో నెంబర్ 64 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగులు అంతా కలిసి సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us