Download Now Banner

This browser does not support the video element.

తణుకు: ఈ నెల 9న తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా : మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

Tanuku, West Godavari | Sep 7, 2025
యూరియా కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోరుబాటలో భాగంగా ఈ నెల 9న తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. ఆదివారం తణుకు వైసిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us