Download Now Banner

This browser does not support the video element.

మాడ్గుల: మాడ్గుల మండలం ఈర్వినలో పంటపొలాల్లోకి దూసుకు వెళ్ళిన ఆర్టీసీ బస్సు.. విచారణ చేపట్టిన పోలీసులు

Madgul, Rangareddy | Dec 9, 2024
ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్సు పంటపోలాల్లోకి దూసుకొని వెళ్లింది. మాడ్గుల మండలం ఇర్విన్ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియజేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 130 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో విద్యార్థులు కూడా ఉన్నట్లు వెల్లడించారు స్థానికులు.. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్దారించిన అధికారులు
Read More News
T & CPrivacy PolicyContact Us