Download Now Banner

This browser does not support the video element.

భూత్పూర్: భూత్పూర్లో రైతుల రాస్తా రోకో.. ట్రాఫిక్ జామ్ రైతులకు మద్దతు:మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు

Bhoothpur, Mahbubnagar | Sep 1, 2025
మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. దీంతో రైతులు సోమవారం , భూత్పూర్ మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనల కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Read More News
T & CPrivacy PolicyContact Us