Download Now Banner

This browser does not support the video element.

శ్రీశైలం మండలం లో వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జరుపుకోండి: CI చంద్రబాబు

Srisailam, Nandyal | Aug 26, 2025
శ్రీశైలం మండలం సున్నిపెంట, లింగాలగట్టు పరిధిలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సీఐ చంద్రబాబు అన్నారు.శ్రీశైలం మండల తహశీల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన మంగళవారం అన్ని మతాల పెద్దలు, గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, నిబంధనలకు లోబడి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us