Install App
daretodrive
This browser does not support the video element.
నెక్కొండ: నెక్కొండ 74 నెంబర్ రైల్వే గేట్ వద్ద 30 గొర్రెలు ట్రైన్ కింద పడి మృతి చెందాయి
Nekkonda, Warangal Rural | Jul 7, 2025
ట్రైన్ కింద పడి 30 గొర్రెలు మృతి. నెక్కొండ మండలంలోని పెద్దకొర్పొల్ 74 రైల్వే గేట్ వద్ద దాదాపు 30 గొర్రెలు రైలుబండి కింద పడి మృతి చెందడం జరిగింది. స్థానిక (పెద్దకొర్పొల్) గ్రామానికి చెందిన ఆలకుంట సాయికిరణ్ గొర్రెలుగా గుర్తింపు..
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!