Download Now Banner

This browser does not support the video element.

మోటకొండూరు: మోట కొండూరు గురుకుల పాఠశాల నుండి CEC గ్రూపులో తరలిస్తే ఉద్యమాలు తప్పవు: బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్

Motakonduru, Yadadri | Jun 19, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, మోట కొండూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో CEC గ్రూపును తరలించవద్దని కోరుతూ గురువారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్ మాట్లాడుతూ.. కావాలనే గురుకుల పాఠశాల నుండి CEC గ్రూపులు తరలిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తరలించవద్దని కోరారు. పాఠశాల నుండి CEC గ్రూపును తరలిస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us