యాదవులు ఎంతో గొప్పగా నిర్వహించుకునే సదర్ ఉత్సవాలలో పాల్గొనడం సంతోషం గా ఉందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఏడాదికి ఒకసారి తమకు జీవనాధారమైన దున్నపోతులను గొప్పగా చూసుకుని వాటిని గౌరవించేలా ఈ వేడుకలు నిర్వహించడం నగరం లో అనవాయితీ గా వస్తుందని.. ఈ సందర్భంగా ఆయన యాదవులు ఒక్కతాటిపైకి రావడం సంతోషంగా ఉందన్నారు